25/02/2025
*మహా శివరాత్రి 2025* సందర్భంగా రేపు మన *శ్రీ శ్రీ శ్రీ గౌరీ పరమేశ్వర సహిత ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం*
రేపు వేకువ జామున నుంచి విశేష పూజలు, అభిషేకాలు జరుగుతాయి.
* ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ *ఓం నమః శివాయ* నామా అర్ధ ఏకహం జరుగును.
* మధ్యాహ్నం భారీ *అన్నసమారాధన* జరుగును.
* సాయంత్రం 7 గంటలకు *శివపార్వతుల కళ్యాణం* జరుగును.
* రాత్రి 11 గంటల నుంచి *లింగోద్భవ* సమయంలో *మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం* జరుగుతుంది
కావున పై కార్యక్రమాలలో భక్తులు, మహిళలు, యువకులు అందరూ పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందుతారని కోరుకుంటున్నాము.
ఇట్లు,
ఆలయ కమిటీ,
శ్రీ గౌరీ పరమేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం,
యతాపాలెం గ్రామం, సబ్బవరం మండలం, అనకాపల్లి జిల్లా.