Satwi Telugu Daily

Satwi Telugu Daily Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Satwi Telugu Daily, Arts and entertainment, Kakinada.

Permanently closed.
29/07/2022
అపార్ట్ మెంట్ కు పగళ్ళు*పిల్లర్లు పగిలి ఒరిగిన భాస్కర్ బిల్డింగ్*నివాసితులను ఖాళీ చేయించిన అధికారులు*13ఏళ్ళకే పగుళ్ళు..న...
20/09/2019

అపార్ట్ మెంట్ కు పగళ్ళు
*పిల్లర్లు పగిలి ఒరిగిన భాస్కర్ బిల్డింగ్
*నివాసితులను ఖాళీ చేయించిన అధికారులు
*13ఏళ్ళకే పగుళ్ళు..నగరంలో కలకలం
కాకినాడ ప్రతినిధి: జిల్లా కేంద్రమైన కాకినాడ నగరంలో ఇబ్బడిముబ్బడిగా వెలస్తున్న అపార్ట్మెంట్ ల నాణ్యత ఎంత డొల్లనేది ఈ చిత్రాలు చూస్తే తల తిరగక మానదు... నగర నడి బొడ్డన పుష్కర కాలం క్రితం నిర్మించిన అపార్ట్మెంట్ కుంగడం అపార్ట్మెంట్ వాసమంటే భయంతో వణికిస్తుంది. ఈ సంఘటనతో నగరంలో అపార్ట్మెంట్ లలో నివశించే జనాలు గుండెలరచేత పట్టుకుని బిక్కుబిక్కుమంటూ భద్రతపై దిక్కులు చూస్తున్నారు..గతంలో ఇలాంటిదే శాంతినగర్ ప్రాంతంలో భూమిలోకి కుంగడంతో కలవరపాటు గురి చేసింది... ఆ భవనం నిర్మాణ దారుడిపై ఏ చర్యలు తీసుకున్నారో రహస్యంగా పూర్తైంది...ఇపుడు ఈ బహుళ అంతస్తుల కాలనీ కుంగడంతో నివాసితులను ఖాళీ చేయించారు... ఇది పక్కన పెడితే నగర శివార్లలో లెక్కకు మించి చకచక లేచిపోతున్నాయి. అనుమతులకు మించి నిర్మాణాలు జరుగుతున్నా టౌన్ ప్లానింగ్ సిబ్బంది మాముళ్ళ మత్తులో నోరు మెదపడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.. నగర శివారు ప్రాంతాల్లో ఎక్కువగా చెరువులు, ఊబి నేలలు బురద నేలల్లో బేస్మెంట్ తాత్కాలికంగా చూసేందుకు బలంగా కనిపిస్తున్నా వాటి భవిష్యత్ ప్రశ్నార్ధమని నిపుణులు హెచ్చరిస్తున్నారు..ఎన్నో ఆశలతో పైసపైసా కూడబెట్టిన మధ్యతరగతి ప్రజలు బిల్డర్ల మాయాజాలం ముందు మోకరిల్లడం తప్పడం లేదు. దీనిపై ప్రభుత్వం ఏళ్ళ తరబడి వేళ్ళూనుకున్న అవినీతి యంత్రాంగాన్ని కట్టడి చేయకపోతే మరిన్ని ప్రమాదాలకు కేంద్ర బిందువుగా కాకినాడ చరిత్రలో నిలిచిపోతుంది...

అక్టోబర్2న సీఎం పర్యటన తూర్పున రైతు భరోసాకు శ్రీకారంగ్రామ సచివాలయం వ్యవస్థ ప్రారంభంసీఎం సభకు స్థలం పరిశీలించిన మంత్రులుక...
19/09/2019

అక్టోబర్2న సీఎం పర్యటన
తూర్పున రైతు భరోసాకు శ్రీకారం
గ్రామ సచివాలయం వ్యవస్థ ప్రారంభం
సీఎం సభకు స్థలం పరిశీలించిన మంత్రులు

కరప:
అక్టోబరు 2 వతేదీ న గ్రామ సచివాలయం, రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లాలో శ్రీకారం చుట్టనున్నారు. దీనికి గాను కాకినాడ రూరల్ కరప గ్రామంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన ఖరారు కావడంతో ఏర్పాట్లును పై చర్చించేందుకు కరపలో ఉపముఖ్యమంత్రి బోస్,జిల్లా కలెక్టర్, మంత్రులు కన్నబాబు, పినిపే విశ్వరూప్,ఎంపీ వంగాగీత,ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ, సిఏం ప్రోగ్రాం కో ఆర్డినేటర్ రఘరాం పాల్గొని స్థలాన్ని పరిశీలించారు

18/09/2019

పార్టీలో చేరినా తోట నాకు ఎప్పటికీ శత్రువే: ఉపముఖ్యమంత్రి బోస్

వైసీపీ తోటలోకి...తోట*సిఎం సమక్షంలో చేరిన తోట
15/09/2019

వైసీపీ తోటలోకి...తోట
*సిఎం సమక్షంలో చేరిన తోట

తోటకు...లైన్ క్లియర్...!*వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా తోట త్రిమూర్తులు..?*ఈ రోజు టీడీపీ కి రాంరాం...18న వైసీపీ తీర్ధం*రామచ...
13/09/2019

తోటకు...లైన్ క్లియర్...!
*వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా తోట త్రిమూర్తులు..?
*ఈ రోజు టీడీపీ కి రాంరాం...18న వైసీపీ తీర్ధం
*రామచంద్రాపురం నియోజకవర్గంలో 'కుల'కలం

Address

Kakinada
5335001

Telephone

+917306102444

Website

Alerts

Be the first to know and let us send you an email when Satwi Telugu Daily posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Establishment

Send a message to Satwi Telugu Daily:

Share