29/03/2026
టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపిన మంగళగిరి మత్స్యకారులు
కృష్ణా నదిలో బ్యారేజ్ సమీపంలో టీడీపీ జెండాలతో ర్యాలీతో చేపట్టిన మత్స్యకారులు
పార్టీ జెండాలు చేత బూని, మన మంగళగిరి మన లోకేష్, నారా లోకేష్ నాయకత్వం వర్ధిల్లాలి,జై చంద్రబాబు, జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్ అని నినాదాలు చేస్తూ 3 గంటల పాటు నదిపై బోట్లతో ర్యాలీ చేశారు
ఉండవల్లి కరకట్ట వెంబడి, వాహనదారులు, పాదచారులు, ర్యాలీకి మద్దతునిస్తూ ఉత్సాహపరిచారు