22/08/2026
కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం హకీంపేటలో జరిగిన గ్రామసభలో పరిహారం అందని బాధితులు తమ సమస్యలను చెప్పుకునేందుకు ప్రయత్నించారు.
అయితే తమను మాట్లాడనివ్వకుండా సర్పంచ్ రవీంద్ర నరసింహ రెడ్డి అడ్డుకున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
పోలీసుల బందోబస్తు మధ్య గ్రామసభ కొనసాగగా, తమ సమస్యలను అధికారులు వినాలని బాధితులు కోరారు.
గమనిక: సర్పంచ్ అడ్డుకున్నారన్నది బాధితులు చేసిన ఆరోపణ. దీనిపై సంబంధిత అధికారుల పూర్తి స్పందన తెలియాల్సి ఉంది.
Voice is a Telugu language & entertainment portal with a plethora of features like News, Cinema/Movies, Celeb photos, Videos, Full length movies, Web Radio, Kids Zone, e-Library, Bhakti/Devotional, Vinodam/Comedy, Shopping, NRI Corner, Charity with Corporate office in India while the support, maintenance & development is operated from Hyderabad, Mana Voice represents- a lifestyle, youthfulness, responsibility, and change - through fun, all the way.